జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పెయిడ్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, అసభ్య వ్యాఖ్యలపై జనసేన వీర మహిళ విభాగం డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి అసభ్య ట్వీట్స్ వేస్తున్న వ్యక్తులపై ఏపీ డీజీపీ చర్యలు